Header Banner

ప్రభుత్వం కీలక నిర్ణయం.. విశాఖలో హయగ్రీవ సంస్థకు షాక్​ - భూకేటాయింపు రద్దు!

  Mon Mar 10, 2025 21:32        Politics

విశాఖలో హయగ్రీవ సంస్థకు భూముల కేటాయింపు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హయగ్రీవ ఫార్మ్ అండ్ డెవలపర్స్కు భూముల కేటాయింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 12.41 ఎకరాల భూముల కేటాయింపును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించినట్లు రుజువు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీసీఎల్ఎ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే భూములను స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది.

 

ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations